వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమై రూ.3 లక్షల నగదు, బంగారం, వెండి, కీలక పత్రాలు కాలిపోయాయి. పిల్లిగుండ్ల కాలనీకి చెందిన గోపాల్ కుటుంబం నష్టపోయింది.
పూజ అనంతరం పిల్లలను కళాశాలకు తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కాలిపోయిన వస్తువులతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని బాధితుడు కోరారు.
Comments
Loading comments...

