వార్తలకు తిరిగి వెళ్లండి
వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, విజయమ్మ నివాళులు

దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తల్లి వైఎస్ విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు, అభిమానులు వైఎస్సార్ సంక్షేమ సేవలను స్మరించుకుంటున్నారు.
Comments
Loading comments...