వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ ఎనుగొండలో సగరులు 1992లో సొంత నిధులతో కొనుగోలు చేసిన 5 ఎకరాల పట్టా భూమిలో సగర కాలనీ ఏర్పాటు చేసుకున్నారని జిల్లా అధ్యక్షుడు ప్రణీల్ చందర్ తెలిపారు.
కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్న స్థలాన్ని సగర విద్యార్థుల వసతిగృహం కోసం 34 ఏళ్లుగా కాపాడుకుంటున్నామని, దానిపై వివాదాలు సృష్టించవద్దని కోరారు.
Comments
Loading comments...

