వార్తలకు తిరిగి వెళ్లండి
కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. బార్లపూడి క్రాంతిని ముద్రగడ అనుచరులు, అభిమానులు అడ్డుకుని "గో బ్యాక్ క్రాంతి" అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్రాంతిని అక్కడి నుండి బయటకు పంపించేయాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు.
Comments
Loading comments...