Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత

సతీష్ కుమార్ Jul 15, 2026 8:54 AM కాకినాడ 4 viewsabout 2 hours ago
కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత - Udayam Digital
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. బార్లపూడి క్రాంతిని ముద్రగడ అనుచరులు, అభిమానులు అడ్డుకుని "గో బ్యాక్ క్రాంతి" అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్రాంతిని అక్కడి నుండి బయటకు పంపించేయాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు.

Comments

G
Loading comments...