వార్తలకు తిరిగి వెళ్లండి
అస్సాంలో తీవ్రమైన వరదలు: ముమ్మరంగా సహాయక చర్యలు

అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. 16 జిల్లాల్లో వరదల కారణంగా ఇప్పటివరకు 31 మంది మరణించారు. దాదాపు 872 గ్రామాలు నీటమునిగి 5.64 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు.
ప్రభుత్వం 71 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది. NDRF, SDRF బృందాలు సహాయక, రక్షణ చర్యలను నిరంతరం ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.
Comments
Loading comments...