వార్తలకు తిరిగి వెళ్లండి
గిరిజన విద్యార్థులకు బాటలు వేస్తున్న సైనిక్ స్కూల్

వరంగల్ జిల్లా అశోక్నగర్లోని గిరిజన సైనిక్ స్కూల్ పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు వేదికగా నిలుస్తోంది. క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ, సైనిక ఉద్యోగాల సాధనే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.
1985లో ప్రారంభమైన ఈ గురుకులాన్ని 2018లో సైనిక్ స్కూల్గా అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు 720 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.
Comments
Loading comments...