వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఘటనాస్థలంలో భారీగా పొగలు ఎగసిపడగా, పేలుళ్ల కారణాలపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
యెమెన్ నుంచి క్షిపణి దాడి జరిగిందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నప్పటికీ దీనిపై ధృవీకరణ లేదు. మృతులు, నష్టం వివరాలు కూడా ఇంకా వెల్లడికాలేదు.
Comments
Loading comments...
