వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర నుంచి సరైన పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను గజపతి జిల్లాలోని ప్రధాన కూడలి వద్ద మైనింగ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి ట్రాక్టర్కు రూ.51 వేలు జరిమానా విధించినట్లు అదనపు మైనింగ్ అధికారి విశ్వ బిస్వజిత్ వెల్లడించారు.
Comments
Loading comments...

