వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం నిర్వహించే గురుపూజోత్సవం కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5న కలక్టరేట్లో ఉ.10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు డీఈవో యు.మాణిక్యం నాయుడు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

