వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని జనసేన నాయకులు తెలిపారు. ఇదే వేదికపై జనసేన యువజన విభాగాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. కేరళంలో ఉన్న పవన్ కల్యాణ్ ప్రసంగం కూడా ఉంటుందని జనసేన వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

