వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మెట్పల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
పట్టణ బీజేపీ అధ్యక్షుడు డోనికెల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

