వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు డిమాండ్ చేశారు.
కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. నిజాం, రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి పొందిన ఈ చారిత్రక దినాన్ని విస్మరించడం బాధాకరమని, రాజధానిలో 'స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్' ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

