Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలవు కోసం తోటి విద్యార్థిపై హత్యాయత్నం

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 12:43 PM తిరుపతిGeneral
సెలవు కోసం తోటి విద్యార్థిపై హత్యాయత్నం - Udayam
పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లె మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. వారం కిందట అర్ధరాత్రి గొంతు నొక్కి చంపేందుకు ప్రయత్నించగా బాధితుడు తప్పించుకున్నాడు. ఎంఈవో రెడ్డిబాషా విచారణ చేపట్టారు. పాఠశాలకు సెలవు వస్తుందనే ఉద్దేశంతోనే ఘటనకు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించారు.

Comments

G
Loading comments...