వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, రీల్స్ తీస్తూ యువత ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా పాతగంగవరం బీచ్లో సెల్ఫీ తీస్తుండగా భారీ కెరటం ఇద్దరిని సముద్రంలోకి లాక్కెళ్లడంతో వారు గల్లంతయ్యారు.
ఆర్కే బీచ్లోనూ అలల ఉద్ధృతి ఉన్నా రాళ్లపైకి ఎక్కి సెల్ఫీలు, వీడియోలు తీస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

