వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల 5 నుంచి 12 వరకు జపాన్లో పర్యటించనున్న తెలంగాణ బృందంలో కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు గూడూరి ఇందిరా ఎంపికయ్యారు.
విశిష్ట ప్రతిభ, సృజనాత్మకత కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. జపాన్ విద్యా విధానాలను బృందం అధ్యయనం చేయనుంది.
Comments
Loading comments...

