వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా విధానాలపై అధ్యయనం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 28 మంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్, జపాన్, వియత్నాం, జర్మనీ, చైనాకు పంపేందుకు విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది.
బోధనలో ప్రతిభ, పాఠశాల అభివృద్ధి, వినూత్న బోధన పద్ధతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి విదేశీ విద్యా విధానాలపై అవగాహన కల్పించనున్నారు.
Comments
Loading comments...
