Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అథ్లెటిక్స్‌కు 14 మంది లక్ష్య విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 05, 2026 12:41 PM నాగర్ కర్నూల్General
రాష్ట్ర అథ్లెటిక్స్‌కు 14 మంది లక్ష్య విద్యార్థుల ఎంపిక - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్‌కు చెందిన 14 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేందర్, జిల్లా క్రీడాధికారి సీతారాం నాయక్ అభినందించారు. ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...