వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీరాజ్ శాఖలో మూడు దశాబ్దాలకుపైగా అంకితభావంతో సేవలందించిన డీఈ అన్వర్ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
కరోనా సమయంలో 360 మందికి అన్నదానం, గోదావరి పుష్కరాల్లో విశేష సేవలు, ఒక్కరోజులో 360 మరుగుదొడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. సహచరులు, అధికారులు ఆయన సేవలను కొనియాడుతూ ఘన వీడ్కోలు పలికారు.
Comments
Loading comments...

