వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా సంకల్ప్ అభియాన్ను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు బుధవారం పిలుపునిచ్చారు.
జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న సేవా కార్యక్రమాలపై చర్చించారు. ప్రతి మండలంలో సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

