Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుతిరాన్ టన్నెల్ వద్ద భద్రతా చర్యలు

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Aug 07, 2026 3:24 PM ఆల్ ఇండియా జాతీయ
కేరళలోని త్రిస్సూర్ జిల్లా కుతిరాన్ సొరంగం సమీపంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మంత్రి ఓజే జనీష్ పరిశీలించారు. ఘటనపై పరిస్థితిని సమీక్షించిన మంత్రి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...