వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ విశ్వవిద్యాలయంలో వారం రోజుల కార్యశాలలో భాగంగా రెండో రోజు కంప్యూటర్ సెంటర్లో శిక్షణ నిర్వహించారు. డాకింగ్, లిగాండ్ స్క్రీనింగ్, మాలిక్యులర్ డైనమిక్స్, ADMET లెక్కింపులపై పరిశోధకులకు శిక్షణ ఇచ్చారు.
పుణేకు చెందిన డా. దీపక్ శర్మ, డా. షంషేర్ సింగ్ శిక్షణ అందించారు. కార్యశాల ఈనెల 22 వరకు కొనసాగనుంది.
Comments
Loading comments...

