వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ జిల్లా ఓడలరేవు తీరం నుంచి ఈనెల 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు 14 రోజులుగా కనిపించడం లేదు. బయలుదేరిన గంట తర్వాత బోటుతో సమాచార సంబంధాలు నిలిచిపోయాయి.
కుటుంబ సభ్యుల సమాచారంతో మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. బోటులో సాంకేతిక సమస్య తలెత్తిందా అనే కోణంలో ఆరా తీస్తూ, కాకినాడ కోస్టుగార్డు సహాయంతో మత్స్యకారుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

