వార్తలకు తిరిగి వెళ్లండి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సెయింట్ పాల్స్ స్కూల్ బస్సు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
పెద్ద ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Comments
Loading comments...

