వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లోని స్కాన్ అండ్ షేర్ సేవ ద్వారా 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. క్యూఆర్ కోడ్ స్కాన్తో ఆస్పత్రుల్లో డిజిటల్గా నమోదు చేసుకునే ఈ సేవ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 30,800 ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంది.
రోజుకు సగటున 4 లక్షల మంది ఈ సేవను వినియోగిస్తున్నారు. బిహార్లో అత్యధికంగా 7.30 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
Comments
Loading comments...
