వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త అంటువ్యాధి నివారణకు గుండు కొట్టించుకుంటే రూ.15,000 ఇస్తామని నమ్మబలికిన ఓ మోసగాడి మాటలు నమ్మి తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రభుత్వ అధికారిగా ఫోన్ చేసి ఆ మోసగాడు నమ్మబలికినట్లు బాధిత మహిళలు తెలిపారు.
అనంతరం సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు.
Comments
Loading comments...
