వార్తలకు తిరిగి వెళ్లండి

అమీన్పూర్లోని బీఎస్ఆర్ కాలనీలో చిట్టీల పేరుతో రూ.2.5 కోట్ల మోసం జరిగింది. బట్టల వ్యాపారం చేసే దంపతులు స్థానికులను నమ్మించి భారీగా డబ్బు వసూలు చేసి పరారయ్యారు.
బాధిత స్థానికులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...
