వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లాలో సబ్బితం ఎంపీపీఎస్ పాఠశాలను సర్పంచ్ నూనె సరోజన, కార్యదర్శి అఫ్జల్ సందర్శించారు. తాగునీరు, పరిసరాల పరిశుభ్రతతో పాటు పెయింటింగ్ పనులను పరిశీలించి, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యార్థుల సౌకర్యానికి పంచాయతీ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఎఫ్ఏ రమేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

