Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిని ఆదుకోండి: కిషన్ రెడ్డికి వినతి

రేఖ దేవి Jul 04, 2026 11:02 AM మంచిర్యాల 3 viewsabout 1 hour ago
సింగరేణిని ఆదుకోండి: కిషన్ రెడ్డికి వినతి - Udayam Digital

Photo Gallery

సింగరేణిని ఆదుకోండి: కిషన్ రెడ్డికి వినతి - main
సింగరేణిని ఆదుకోండి: కిషన్ రెడ్డికి వినతి - gallery image
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సింగరేణిని గట్టెక్కించేందుకు తాడిచర్ల కోల్ బ్లాక్-II ను ఆ సంస్థకే కేటాయించాలని కోరుతూ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. సింగరేణి రక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, కోశాధికారి వాసుదేవ్, ఆరు జిల్లాల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...