వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణిని ఆదుకోండి: కిషన్ రెడ్డికి వినతి

Photo Gallery
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సింగరేణిని గట్టెక్కించేందుకు తాడిచర్ల కోల్ బ్లాక్-II ను ఆ సంస్థకే కేటాయించాలని కోరుతూ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. సింగరేణి రక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.
మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, కోశాధికారి వాసుదేవ్, ఆరు జిల్లాల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...