వార్తలకు తిరిగి వెళ్లండి
సతీశ్రెడ్డికి ఛేంజ్మేకర్

డీఆర్డీవో మాజీ ఛైర్మన్ డాక్టర్ సతీశ్రెడ్డికి ‘ఛేంజ్ మేకర్’ పురస్కారం లభించింది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సినీనటుడు చిరంజీవి చేతులమీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
క్షిపణి సాంకేతికత, రక్షణ రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి సత్యకుమార్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...