వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

