వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలో పూడిపోయిన మురుగు కాలువలు, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే మురుగునీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది.
ఈ సమస్యలపై ఎంపీడీవో మహబూబ్ను వివరణ కోరగా, పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

