వార్తలకు తిరిగి వెళ్లండి

జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద పట్టుబడిన సండ్ర కలప రవాణా కేసులో దళారీని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరిపెడ ప్రాంతంలో అనుమతులు లేకుండా చెట్లు నరికినట్లు గుర్తించారు.
మహారాష్ట్రకు ఈ కలపను ఎలా తరలిస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాది పరిశ్రమల అవసరాలకోసం ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

