వార్తలకు తిరిగి వెళ్లండి

నటి సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధమైంది. రాజ్ నిడిమోరు, హిమాంక్లతో కలిసి సమంత స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘యూఏ’ సర్టిఫికెట్ పొందింది. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో ప్రేక్షకుల డబ్బుకు, సమయానికి పూర్తి న్యాయం చేస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

