Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 16 నుంచి ‘తల్లికి వందనం’

భవ్య శ్రీ Jul 02, 2026 12:49 AM అమరావతి 3 viewsabout 1 hour ago
ఈ నెల 16 నుంచి ‘తల్లికి వందనం’ - Udayam Digital
ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించే మెగా పీటీఎం సమావేశాల్లో ‘తల్లికి వందనం’ రెండో విడత డబ్బులు జమ చేస్తామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో 10 వేల పోస్టులతో మెగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...