Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 01, 2026 4:43 PM కాకినాడGeneral
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం - Udayam
తుని పరిధిలోని గుల్లిపాడు వద్ద రైలు ఢీకొని సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్ పక్కన పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు, ఆధారాలు ఏవీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలకు 9247585731 నంబరును సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...