వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూర్ మండలం సలాఖ్పూర్ చెరువు నుంచి డంపు చేసిన మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మూడుేళ్ల క్రితం నిల్వ చేసిన మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
వారం రోజులుగా వందల లారీల్లో మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. ఒక్కరోజు అనుమతితో రోజుల తరబడి రవాణా సాగుతోందని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
