వార్తలకు తిరిగి వెళ్లండి

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (84) మృతి చెందారు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తిహాడ్ జైలు నుంచి సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించగా, మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.
ఆయన కొంతకాలంగా అధిక రక్తపోటు, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. పెరోల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్పై విచారణకు ముందే మృతి చెందారు.
Comments
Loading comments...

