Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 6:21 PM శ్రీకాకుళంGeneral
సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థుల ప్రతిభ - Udayam
హరిపురం జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్‌ టెస్ట్‌లో సొండిపూడి జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు జె. నిహారిక, ఎల్. కౌశిక్, కె. త్రివేణి బృందం 40 మార్కులకు 30 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నగిరి కరుణాకర్‌, సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.

Comments

G
Loading comments...