Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయినగర్‌-కాకినాడ రైలుకు రూట్‌ మార్పు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 11, 2026 4:00 PM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
సాయినగర్‌-కాకినాడ రైలుకు రూట్‌ మార్పు - Udayam
నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఆగస్టు 18న 17205 సాయినగర్‌ షిర్డీ-కాకినాడ పోర్ట్‌ రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట మీదుగా కాకుండా గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లనుంది. దీంతో మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కే సముద్రం, వరంగల్, ఖాజీపేట స్టేషన్లలో ఆ రోజు రైలుకు స్టాప్‌లు ఉండవని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...