Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైమన్ కమిషన్‌కు గుంటూరు నిరసన స్వరం!

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 12:53 PM గుంటూరుGeneral
సైమన్ కమిషన్‌కు గుంటూరు నిరసన స్వరం! - Udayam
1928 ఫిబ్రవరి 23న గుంటూరుకు వచ్చిన సైమన్ కమిషన్‌కు విద్యార్థులు, ప్రజలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. 'సైమన్ గో బ్యాక్' నినాదాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. భారతీయ ప్రతినిధి లేని ఈ కమిషన్‌ను బహిష్కరించాలన్న కాంగ్రెస్ పిలుపునకు గుంటూరు ప్రజలు మద్దతుగా నిలవడంతో, ఈ ఘటన స్వాతంత్ర్య పోరాటంలో ఒక కీలక ఘట్టంగా మారింది.

Comments

G
Loading comments...