Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైఫ్‌ అలీఖాన్‌ జమ్మూకాశ్మీర్‌లో భారత సైనికులతో ముచ్చటించారు

Follow Udayam on Google
హరిక Aug 15, 2026 9:13 PM వినోదంవినోదం
సైఫ్‌ అలీఖాన్‌ జమ్మూకాశ్మీర్‌లో భారత సైనికులతో ముచ్చటించారు - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నటుడు సైఫ్‌ అలీఖాన్‌ జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ ప్రాంతాన్ని సందర్శించి భారత సైనికులతో ముచ్చటించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను చూసి తన పిల్లలు భయపడుతుంటారని సైఫ్‌ చెప్పారు. తమను ఎవరు కాపాడతారని పిల్లలు అడిగినప్పుడు భారత సైన్యం రక్షిస్తోందని సైఫ్‌ చెబుతానన్నారు. కాశ్మీర్‌ దేశంలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటని సైఫ్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...