Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై విద్యార్దులకు సీఐ అవగాహన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 1:01 PM విజయనగరంGeneral
సైబర్ నేరాలపై విద్యార్దులకు సీఐ అవగాహన - Udayam
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆదేశాలతో బుధవారం పట్టణంలో ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలలో ట్రాఫిక్ సిఐ ఎస్.రాము ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత రహదారి భద్రతా నియమాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, రహదారి భద్రత నియమాలను పాటించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.

Comments

G
Loading comments...