వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండలం అమీనాబాద్లో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డ్రగ్స్పై అవగాహన కల్పించారు. ఫోన్కాల్స్, మెసేజ్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. గంజాయి, డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరాలు, డ్రగ్స్పై సమాచారం ఉంటే 112, 1908కు తెలియజేయాలని కోరారు. కోదాడలో ఈ నెల 19న జరిగే మెగా జాబ్మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

