వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో, అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఈ జలాలు జలాశయానికి చేరుకుంటున్నాయి.
ప్రస్తుతం 1.10 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మరో 1.40 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

