Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరుకు చేరుతున్న సాగర్ జలాలు

విఘ్నేష్ రెడ్డి Jun 27, 2026 5:34 AM ఖమ్మం 2 viewsabout 3 hours ago
పాలేరుకు చేరుతున్న సాగర్ జలాలు - Udayam Digital
ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో, అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఈ జలాలు జలాశయానికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం 1.10 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మరో 1.40 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...