వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ పనులతో అధ్వానంగా మారిన సాయి నగర్ కాలనీ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంత కిషన్ చొరవ తీసుకుని రోడ్డుపై ఉన్న రాళ్లు, మట్టిని తొలగించి వాహనాలు సులభంగా వెళ్లేలా చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు అనంత కిషన్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

