Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారంపల్లి మల్లారెడ్డి మృతికి సీపీఎం సంతాపం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 24, 2026 11:37 AM ఆదిలాబాద్General
సారంపల్లి మల్లారెడ్డి మృతికి సీపీఎం సంతాపం - Udayam
ఆదిలాబాద్‌: సీపీఎం రాష్ట్ర సీనియర్‌ నాయకుడు, రైతు సంఘం అఖిల భారత నాయకుడు, ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జిగా పనిచేసిన కామ్రేడ్‌ సారంపల్లి మల్లారెడ్డి మృతికి సీపీఎం ఆదిలాబాద్‌ ఏరియా కమిటీ సంతాపం తెలిపింది. పార్టీ, ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన రైతాంగ సమస్యలపై విశేష కృషి చేశారని లంక రాఘవులు, ఎన్‌.స్వామి పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి, రైతాంగానికి తీరని లోటన్నారు.

Comments

G
Loading comments...