వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా సిరీస్ క్లీన్స్వీప్పై కన్నేసింది.
కుల్దీప్ యాదవ్ స్థానంలో 33 ఏళ్ల సారాంశ్ జైన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రవీంద్ర జడేజా చేతుల మీదుగా సారాంశ్ అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు.
Comments
Loading comments...

