వార్తలకు తిరిగి వెళ్లండి

అంజయ్యనగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ ప్రాంతంలో సెట్బ్యాక్లు లేకుండా నిర్మించిన అక్రమ భవనాలు చాలానే ఉన్నాయని తెలిపారు. బిల్డర్ సాజిద్ నిర్మించిన కట్టడాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కూల్చివేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

