వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో మిడ్మానేరు కుడి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు వెంటనే కాలువకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

