వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగోడు మండలం రామసముద్రం చెరువులో తగినంత నీరు లేక వెలవెలబోతోంది. దీంతో సాగునీరు అందక ఆయకట్టు పంట పొలాలు ఎడారిలా మారాయి. నీరు అడుగంటడంతో ఈ ఏడాది రైతులు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఎప్పుడూ పచ్చటి పంటలతో కళకళలాడే పొలాలు ప్రస్తుతం బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

